- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: సాగు చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈనెల 19న తొలిసారిగా సమావేశం కాబోతోంది. పూసా క్యాంపస్లో తాము సమావేశం కానున్నట్టు కమిటీ సభ్యుడు అనిల్ ఘనవత్ తెలిపారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొంటారని ఆయన చెప్పారు. కమిటీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకే ఈ భేటీని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
Next Story