19న నిపుణుల కమిటీ తొలి భేటి

by  |
19న నిపుణుల కమిటీ తొలి భేటి
X

దిశ,వెబ్‌డెస్క్: సాగు చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈనెల 19న తొలిసారిగా సమావేశం కాబోతోంది. పూసా క్యాంపస్‌లో తాము సమావేశం కానున్నట్టు కమిటీ సభ్యుడు అనిల్ ఘనవత్ తెలిపారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొంటారని ఆయన చెప్పారు. కమిటీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకే ఈ భేటీని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed