- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపునిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని విభాగాల్లోనూ పనిచేస్తున్న వికలాంగులు, సినియర్ సిటీజన్లు 33శాతం రొటేషన్ పద్ధతిలో మినహాంపును ఉపయోగించుకోవచ్చని లాక్డౌన్ అమలు కాలంలో అన్నిజోన్ల పరిధిలో ఇది వర్తిస్తుందని రాష్ట్ర మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story