- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: యాచారం ఎంపీపీ సుకన్యను ఆమె నివాసంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఫార్మాసిటీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో తనను ఆహ్వానించలేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని యాచారం ఎంపీపీ అడిగినందుకు పోలీసుల సహాయంతో నెట్టివేయడం ఎంతవరకు సమంజసమని వివేక్, సుధాకర్ రెడ్డిలు ప్రశ్నించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎంపీపీపై ఎమ్మెల్యే తీరు సరికాదన్నారు. రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీపీని కించపర్చడం బాధాకరమన్నారు. పనిచేసే నాయకులపై దాడులు చేస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని, లేకుంటే పోలీసులపై నమ్మకం పోతుందన్నారు. బీజేపీ పార్టీ తరపున ఎంపీపీకి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు
Next Story