- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనాతో మృతి చెందిన కుటుంబాలను కేంద్రం ఆదుకోనుంది. గతంలో రూ.4 లక్షలు ఇస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ. 50 వేలు ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సైతం ఈ ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.
Next Story