- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నార్సింగిలో కాల్పుల కలకలం రేగింది. గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. నార్సింగిలోని హైదర్ష్ కోటలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగ మల్లేశ్ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మల్లేశ్ ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న రివాల్వర్ ను స్వాధీం చేసుకున్నారు.
Next Story