- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడ్చల్ : గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని గుండ్ల పోచంపల్లి ఛైర్పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జీవీకే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొత్తం 125 గ్రామ ప్రజలు వైద్య సేవలు పొందారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు జీవీకే యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి ,వైస్ ఛైర్మన్ ప్రభాకర్ ,కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి,హేమంత్ రెడ్డి,హంసా రాణి, మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ చిరంజీవులు జీవీకే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story