- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామంలోని నారాయణ జూనియర్ కళాశాలలో కొవిడ్-19 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు కళాశాలను పరిశీలించి వైద్యాధికారులకు తగిన సూచనలు చేశారు. ఢిల్లీలోని మర్కజ్లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లిన వారి కుటుంబసభ్యులకు ఇక్కడ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజేశ్వరరావు, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Establishment, Isolation, Narayana College, MEDAK, SANGAREDDY
Next Story