- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఖమ్మం పట్టణంలో డిసిన్ఫెక్షన్ టన్నెళ్లను ఏర్పాటు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో వీటిని మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తోంది. ఖమ్మం పెవిలియన్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన టన్నెల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ టన్నెల్ నుంచి వెళ్లడం ద్వారా క్రిమిసంహారక ద్రావణం తుంపర్ల మాదిరిగా మనమీద పడుతుంది. దీనివల్ల శరీరంపై ఉన్న వైరస్లు చనిపోతాయని, ఇన్ఫెక్షన్కు గురికాకుండా తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
Tags : Establishment, Disinfection, Tunnel, Khammam, municiple, corona
Next Story