- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జానారెడ్డి వాళ్లు ఊరికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటున్నారనీ..కానీ జానారెడ్డి ఊరికే కాదు ఆయన ఇంటికి కూడా నీళ్లు వెళుతున్నాయని అన్నారు. జానారెడ్డి ఇంటికి నీళ్లు వస్తున్నాయని మిషన్ భగీరథ అధికారులు వివరించారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే జానారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలను స్వాగతించలేదని తెలిపారు. టీడీపీ విషయంలో కూడా అదే జరిగిందన్నారు. తెలంగాణలో చాలా పార్టీలు వచ్చాయనీ..కానీ సక్సెస్ కాలేదన్నారు.
Next Story