ఎంట్రన్స్ పరీక్షల తేదీల ఖరారు

by  |
Entrance exam dates finalized
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పలు ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. 2021-22 ఏడాదికి సంబంధించిన పలు ప్రవేశ పరీక్షల తేదీలను బుధవారం రాష్ట్ర ఉన్నతా విద్యామండలి ఖరారు చేసింది. జూన్ 7న పీఈ సెట్ పరీక్షలను నిర్వహిస్తుండగా.. ఆగస్టు 19,20 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 23 లాసెట్, 24-25 తేదీల్లో ఎడ్ సెట్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. లాక్‌డౌన్ తర్వాత అకాడమిక్ ఇయర్‌‌లో ఇబ్బందులు ఏర్పడి విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రవేశ పరీక్షల ప్రణాళికలను సిద్ధం చేయడంలో భాగంగా ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed