టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..

by  |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..
X

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతుంది. కీలకమైన డూర్-ఆర్-డై మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

భారత జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (C), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (Wk), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్, టి నటరాజన్

ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (wk), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (C), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Next Story

Most Viewed