- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఈఎస్ఐ కుంభకోణంలో వెలుగుచూసిన అవినీతి, అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు జరుపుతున్నారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దివంగత కార్మిక, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ బృందాలు సోదాలు జరుపుతోంది.
నాయిని నర్సింహారెడ్డి మాజీ పర్సనల్ సెక్రెటరీ ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్ళల్లోనూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story