బిగ్ బ్రేకింగ్.. కియా కార్ల ఫ్యాక్టరీలో రాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు..

by  |
బిగ్ బ్రేకింగ్.. కియా కార్ల ఫ్యాక్టరీలో రాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : అనంతరపురంలోని కియా కార్ల పరిశ్రమలో షాకింగ్ వెలుగు చూసింది. సంస్థలో పని చేస్తు్న్న ఉద్యోగులు మంగళవారం ఉదయం ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ప్రధాన ప్లాంట్‌లో హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే సంస్థలో పని చేస్తున్న జూనియర్, సీనియర్ ఉద్యోగులకు ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఉద్యోగులు ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా.. కియా పరిశ్రమ ప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఉద్యోగుల మధ్య ఘర్షణల కారణంగా ఇతర ఉద్యోగులు ఆందోళనకు గురవతున్నారు.

Next Story

Most Viewed