ఆ ఏనుగు.. క్రాకర్స్ కుక్కిన కొబ్బరిని తిన్నదంటా!

by  |
ఆ ఏనుగు.. క్రాకర్స్ కుక్కిన కొబ్బరిని తిన్నదంటా!
X

తిరువనంతపురం: కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చనిపోయిన ఏనుగు.. క్రాకర్స్ కుక్కిన కొబ్బరిని తిన్నదని మన్నార్‌కడ్ డివిజినల్ ఫారెస్ట్ అదికారి సునీల్ కుమార్ వెల్లడించారు. అనంతరం ఆ క్రాకర్స్ పేలడంతో తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన విల్సన్‌ను క్రాకర్స్‌ను కొబ్బరిలో ఉంచిన ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లి పరిశీలించారని పారెస్ట్ అధికారి ఆషిక్ అలీ వివరించారు. ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు జరుగుతున్నది.

Next Story

Most Viewed