- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తిరువనంతపురం: కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చనిపోయిన ఏనుగు.. క్రాకర్స్ కుక్కిన కొబ్బరిని తిన్నదని మన్నార్కడ్ డివిజినల్ ఫారెస్ట్ అదికారి సునీల్ కుమార్ వెల్లడించారు. అనంతరం ఆ క్రాకర్స్ పేలడంతో తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన విల్సన్ను క్రాకర్స్ను కొబ్బరిలో ఉంచిన ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లి పరిశీలించారని పారెస్ట్ అధికారి ఆషిక్ అలీ వివరించారు. ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు జరుగుతున్నది.
Next Story