- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వాజేడు : ఆరోగ్యానికి అరటి పండు ఎంతో మేలు చేస్తుందని తెలుసు.. కానీ అరటిపండుతో కూడా విద్యుత్ బల్బును వెలిగించవచ్చు. అదేంటి అరటిపండుతో విద్యుత్ బల్బు వెలగడమా! అని ఆశ్యర్యపోతున్నారా.. అరటిపండుతో విద్యుత్ బల్బు వెలిగించి పలువురిని ఆశ్చర్యానికి గురి చేశాడు ఓ జూనియర్ అసిస్టెంట్. ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జానీమియా అనే వ్యక్తి అరటిపండు తో విద్యుత్ బల్బును వెలిగించారు. రెండువైర్లకు హోల్డర్ కనెక్షన్ ఇచ్చి దానికి వైట్ కలర్ బల్బున్ పెట్టి అరటిపండుకు కనెక్షన్ ఇచ్చాడు. ఆ బల్బులోకి విద్యుత్ సరఫరా అవుతూ జిగేల్ మంటూ వెలుగులు విరజిమ్మింది. దానిని చూసిన పలువురు ఔరా.. అరటిపండులోను విద్యుత్ ఉంటుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Next Story