- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు జాబితాను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 42 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి ఇద్దరు నేతలకు అవకాశం కల్పించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గా పని చేసిన ఆకుల విజయను, పార్టీ సీనియర్ నాయకురాలు వీరపనేని పద్మలను జాతీయ కార్యవర్గానికి ఎంపిక చేశారు. ఢిల్లీ, హర్యాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గరు సభ్యుల చొప్పున ఎంపిక చేశారు.
Next Story