- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భార్యభర్తల బంధం విడదీయలేనిది అంటారు. చివరిదాక తోడు ఉంటాను అంటూ పెళ్లిలో ప్రమాణం చేస్తారు. అయితే గుంటూరు జిల్లాలో పెళ్లిలో చేసిన ప్రమాణంను నిజం చేశారు ఓ జంట. మరణంలోనూ మూడు ముళ్లబంధంను విడవలేదు ఓ వృద్ధదంపతుల జంట. జిల్లాలోని మంగళ గిరిలో గంటల వ్యవధిలోనే వృద్ధదంపతులు మృతి చెందిన ఘటన అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. యర్రబాలెంకి చెందిన అక్కిరెడ్డి వీర్రాజు (85) , భార్య రాఘవమ్మ(69) భార్యభర్తలు. అనారోగ్యంతో భార్య రాఘవమ్మ మంగళవారం రాత్రి మృతి చెందింది. దాంతో భార్య మృతిని తట్టుకోలేని వీర్రాజు ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే వృద్ధదంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు కమ్ముకున్నాయి.
Next Story