- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఛతీస్గఢ్లోని బీజాపూర్ సిల్గర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల జరిపిన కాల్పుల్లో 8 మంది జవాన్లు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు డీఆర్జీలు, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. ఎదురుకాల్పుల్లో మరో 20 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు భద్రతా బలగాల అధికారులు వెల్లడించారు.
Next Story