- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్నారు. యావత్ ప్రపంచాన్నే కరోనా గజగజ వణికిస్తోంది. రాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించొచ్చని తెలుపుతున్నారు. మనలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవొచ్చని సూచిస్తున్నారు. ఇందుకోసం శరీరంలో ఇమ్యునిటీ పవర్ ను పెంచుకునేందుకు సీ విటమిన్, ఐరన్ వంటివి అధికంగా ఉండే గుడ్లు, నిమ్మరసం అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కోడిగుడ్లలో విటమిన్ ఏ, డీ ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయని, నిమ్మకాయలో సీ విటమిన్ ఉంటుందని.. అందువల్ల వీటిని తీసుకుంటే ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందని వారు చెబుతున్నారు.
Next Story