- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలను మార్చి 31 వరకు బంద్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరగుతున్న పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. అటు సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Tags: carona virus, Educational institutions close, cm kcr, high level meeting, hyderabad
Next Story