- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 21న ఎడ్సెట్ ఫలితాలను ప్రకటించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కన్వీనర్ మృణాళిని తెలిపారు. ఈనెల 8న అభ్యర్థుల జవాబు పత్రాలు, మాస్టర్ కీని అధికారిక వెబ్ సైట్లో ఉంచనున్నట్టు, అభ్యంతరాలను 11వరకు స్వీకరించనున్నట్టు కన్వీనర్ తెలిపారు. బీఈడీ రెండేండ్ల కోర్సు కోసం అక్టోబర్ 1,3 తేదీల్లో నిర్వహించిన ఎడ్సెట్ పరీక్షకు 30,599 మంది హాజరయ్యారు.
Next Story