వ్యయ పరిశీలకులతో ఈసీ సమావేశం

by  |
వ్యయ పరిశీలకులతో ఈసీ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ మరింత వేగవంతం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో జరుగబోయే ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా ఈ ఎన్నికలకు 30 మంది వ్యయ పరిశీలకులను ఈసీ నియమించారు.



Next Story

Most Viewed