- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో రోడ్ షోలు, ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఇల్లందకుంట మండలంలో ఈటల రాజేందర్ పర్యటించాల్సి ఉండగా వర్షం కారణంగా రోడ్ షో రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే మంగళవారం కమలాపూర్లో రోడ్ షో అనంతరం.. ఈటల రాజేందర్.. కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ప్రజలను అవమానిస్తే కేసీఆర్కు వారు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. హుజురాబాద్ విజయమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. ప్రజలు తన వెంటే ఉంటారని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు ఈటల. ఇక టీఆర్ఎస్ పార్టీతో మరో యుద్ధానికి హుజురాబాదే నాంది పలుకనుందని ఈటల వెల్లడించారు.
Next Story