- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: లద్దాఖ్లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారు జామున 4.44 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 3.6 తీవ్రతగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. కాగా, హిమాలయ ప్రాంతంలో గత 15 రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి.
అంతకు ముందు అక్టోబర్ 8న రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో కార్గిల్లో, 5.1 తీవ్రతతో లేహ్లో భూకంపం వచ్చింది. కాగా, భూకంపంతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదని అధికారులు తెలిపారు.
Next Story