- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్తో ఓ వైపు సతమతం అవుతుంటే.. మరోవైపు భారత్ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. రెండ్రోజుల క్రితం దేశ రాజధానిలో భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసిన ఘటన మరవకే ముందే.. తాజాగా ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో లద్దాఖ్ కార్గిల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. గురువారం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వచ్చిన భూకంపం కార్గిల్ ఎన్ఎన్డబ్ల్యూని తాకిందని ఎన్సిఎస్ తెలిపింది. కాగా, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
Next Story