- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఐరోపా ఖండంలోని క్రొయేషియా దేశంలో భారీ భూకంపం సంభవించింది. పెట్రింజా పట్టణంలో మంగళవారం భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భవనాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Next Story