- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్లో.. వర్షాలు, ఈదురుగాలులు రైతులను అతలాకుతలం చేశాయి. ఆదివారం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగళ్ల వాన కురవగా.. మరికొన్ని చోట్ల ఈదురుగాలులు వీచాయి. ఫలితంగా కల్లాల్లో అమ్మకానికి ఉంచిన మక్కలు, వడ్లు తడిసిపోయాయి. ఈదురుగాలులతో మామిడికాయలు నేలరాలాయి. జిల్లాలోని ముధోల్, భైంసా, బాసర, తానూర్ మండలాల్లో వడగళ్ల వర్షాలు కురిశాయి. వడగళ్ల కారణంగా ముఖ్యంగా ముధోల్ ప్రాంతంలో మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మక్కలు నింపిన సంచులు తడిసిపోయాయి. ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లూ నాశనమయ్యాయి. కాగా, సారంగపూర్, దిలావర్పూర్, నిర్మల్ లక్షణ చందా, మామడ మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. ఈ గాలులతో మామిడికాయలు రాలిపోయాయి.
Next Story