- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుండి కొనసాగుతోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో జనాలు క్యూలైన్లో గంటలతరబడి వేచి చూస్తున్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాలవద్ద ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఉద్రిక్త వాతావరణాన్ని అదుపు చేసేందుకు పోలీసులు ఇరు వర్గాల వారిపై లాఠీ ఛార్జ్ చేశారు.
Next Story