- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సిద్ధిపేట రాయపోల్ మండల కేంద్రంలో ఓటర్లు పడిగాపులుకాయాల్సి వచ్చింది. బూత్ నెంబర్ 194, 195లో ఈవీఎంలు మొరాయించాయి. అరగంటపాటు పోలింగ్ నిలిచిపోవడంతో రద్దీ పెరిగింది. భారీగా క్యూలైన్ పెరిగిపోవడంతో ఓటర్లు నిలబడి ఎదురు చూస్తున్నారు. కరోనా విజృంభణ ఉన్న నేపథ్యంలో రద్దీగా ఉన్న క్యూలైన్లో నిలబడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి 15 నిముషాల సమయం పడుతుందంటూ ఆరోపిస్తున్నారు.
Next Story