- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో పోలీసులు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులను పర్యావరణ మిత్రులుగా అభివర్ణించారు. పర్యావరణ సంపదను పెంచేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులిగిల్ల ప్రకాశం చారి, సీఐ ప్రశాంత్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Next Story