- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి చేపల వ్యాన్ మోట బావిలో పడిపోయింది. జిల్లాలోని కోటబొమ్మాలి మండలం పాకివలస దగ్గర మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం డ్రైవర్, క్లీనర్ బాడీలు బావిలోనే ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను బయటకు తీసేందుకు గ్రామస్తులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నిచ్చెన ద్వారా గజ ఈతగాళ్లు బావిలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపగా, దీనిని వీక్షించేందుకు చుట్టుపక్కల జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు.
Next Story