- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారత రక్షణ వ్యవస్థ రోజురోజుకూ అప్డేట్ అవుతూ వస్తోంది. పొరుగుదేశాలతో ముప్పు పొంచియున్న క్రమంలో అణుక్షిపణుల సామర్థ్యాన్ని కూడా భారత్ మరింత పెంచుకుంటోంది. నిన్న బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరిక్షించిన మన దేశం.. ఇవాళ శౌర్య న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించగా అది సక్సెస్ అయ్యింది.
ఒడిశాలోని బాలాసోర్ తీరంలో డీఆర్డీవో అధికారులు ఈ క్షిపణిని టెస్ట్ చేశారు. శౌర్య క్షిపణి చాలా తేలికైనదని, దీనిని సులువుగా పరీక్షించవచ్చునని తెలిపారు. భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉందని తెలుస్తోంది.
Next Story