- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: వారంతా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవ్. ఇంతకీ సంగతి ఏందంటారా? అదేనండీ డబుల్ బెడ్రూం ఇళ్ల సాకారం. సిద్దిపేట జిల్లాలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో డబుల్ బెడ్రూం పథక లబ్ధిదారులు ఆదివారం సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా, రాధాకృష్ణ శర్మ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.
Next Story