- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మేం జారీ చేసిన నిబంధనలు పాటించాల్సిందే.. లేదనుకో మీపై కఠిన చర్యలు తీసుకోక తప్పదు అని రాష్ట్ర పురపాలక శాఖ హెచ్చరిస్తోన్నది. విషయమేమిటంటే.. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలు తప్పనిసరి చేస్తూ పరుపాలక శాఖ ఆదేశాలిచ్చింది. మాంసం (కోడి, మేక, చేపలు) విక్రయించే దుకాణాదారులందరూ ఈ నిబంధనలు పాటించాలని, అలా పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నది. మాంసం వ్యర్థాలను రోడ్లపై పడేయొద్దని చెబుతూ పలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నది.
Next Story