- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్టౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు లోయర్ ట్యాంక్బండ్లోని భారత సేవాశ్రమం చేయూతనిచ్చింది. హైకోర్టు ఎదురుగా ఉన్న ఘంసిబజార్లో బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కార్మికులకు 10 సంచుల బియ్యం, 5 సంచుల పప్పులతో పాటు కూరగాయలను అందజేశారు. కార్యక్రమంలో స్వామి మునీశ్వరానందా, స్వామి వెంకటేశ్వరనంద తదితరులు పాల్గొన్నారు.
Tags : Corona Virus Effect, Lower Tank Bund, Bharat Seva Sangam, Hyderabad, rice
Next Story