- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్తో రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని వలస కూలీలతో కలెక్టర్ ఆమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్లు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ డివిజన్లలో బండ్లగూడ, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ ప్రాంతంలోని కస్టరుక్షన్లో పనిచేసే కూలీల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కూలీలకు బియ్యం, నగదును కలెక్టర్, సైబరాబాద్ సీపీలు పంపిణీ చేశారు. Tags : Distribution, rice, cash, migrant workers, RANGAREDDY, COLLECTOR</p>
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్తో రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని వలస కూలీలతో కలెక్టర్ ఆమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్లు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ డివిజన్లలో బండ్లగూడ, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ ప్రాంతంలోని కస్టరుక్షన్లో పనిచేసే కూలీల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కూలీలకు బియ్యం, నగదును కలెక్టర్, సైబరాబాద్ సీపీలు పంపిణీ చేశారు.
Tags : Distribution, rice, cash, migrant workers, RANGAREDDY, COLLECTOR
Next Story






