- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
<p>దిశ, రంగారెడ్డి: లాక్డౌన్తో నిరుపేద కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్లో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 10 వేల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. tag: sabitha indra reddy, Distribution. essential commodities, Indra Reddy Trust,</p>

X
దిశ, రంగారెడ్డి: లాక్డౌన్తో నిరుపేద కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్లో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 10 వేల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.
tag: sabitha indra reddy, Distribution. essential commodities, Indra Reddy Trust,
Next Story






