- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్ ఈనెల 29న ప్రారంభం కానుంది. ముందుగా దసరా పండుగ రోజున ఈ పోర్టల్ను తీసుకురావాలని భావించినా.. కొన్ని అనివార్య కారణాల వలన సీఎం కేసీఆర్ 29 తారీఖు మధ్యాహ్నం 12.30 గంటలకు అధికారికంగా ప్రారంభంచనున్నారు.
ఇకపై రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను ధరణి వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్లో భద్రపరచనున్నారు. ఈ పోర్టల్లో పొందుపరిచిన భూముల వివరాలు గోప్యంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా ధరణి వలన రాష్ట్ర వ్యాప్తంగా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతాయని పేర్కొంది.
Next Story