- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > నా చేతిలోనే మా అమ్మ చనిపోయింది సార్.. డీజీపీ ఎదుట మరియమ్మ కుమారుడు ఆవేదన
నా చేతిలోనే మా అమ్మ చనిపోయింది సార్.. డీజీపీ ఎదుట మరియమ్మ కుమారుడు ఆవేదన

X
దిశ,వెబ్డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత మహిళ లాకప్ డెత్పై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లాక్ప్ డెత్లో మృతి చెందిన మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ను ఖమ్మం సంకల్ప ఆసుపత్రిలో డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ ఆదేశాల మేరకు పరామర్శించారు. అసలు అడ్డగూడూరులో ఏం జరిగింది. మరియమ్మను, ఉదయ్ కిరణ్ను కొట్టింది ఎవరు అనే విషయాలను డీజీపీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డీజీపీ ఎదుట మరియమ్మ కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. పోలీసులు అత్యంత క్రూరంగా కొట్టారని నా చేతిలోనే మా అమ్మ చనిపోయిందంటూ బోరున విలపించాడు. మాకు న్యాయం చేయలంటూ ప్రాధేయ పడ్డాడు. దానికి సమాధానంగా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది సంబంధిత పోలీసులను సస్పెండ్ చేశామని డీజీపీ తెలిపారు.
Next Story