- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్త నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం స్పందించింది. కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. కేంద్ర బలగాలు కావాలని తాము కోరలేదని, అంత అవసరం కూడా రాదని స్పష్టం చేసింది. ప్రజలెవరూ అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.
Tags: central forces to telangana, fake news, DGP office, hyderabad, corona, virus,
Next Story