- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అక్టోబర్-21: నేటి తిరుమల సమాచారం
by Disha Web Desk 6 |
X
దిశ, వెబ్డెస్క్: నేడు తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహోత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనం చేసుకోనున్నారు. అలాగే రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. అయితే తిరుమల శ్రీవారిని సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. 8 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 69,821 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 2.27 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
Next Story