అక్టోబర్-21: నేటి తిరుమల సమాచారం

by Disha Web Desk 6 |
అక్టోబర్-21: నేటి తిరుమల సమాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహోత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనం చేసుకోనున్నారు. అలాగే రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. అయితే తిరుమల శ్రీవారిని సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. 8 కంపార్ట్‌మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 69,821 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 2.27 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed