- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీవారి దర్శనం కోసం 14 గంటలుగా వేచి ఉన్న భక్తులు
by Disha Web Desk |
X
దిశ, తిరుమల : తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. మంగళవారం ఉదయం వరకు 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా టోకెన్లు తీసుకున్న వారిని మినహాయిస్తే సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దాదాపు 14 గంటల పాటు సమయం పడుతోంది. ఇదిలా ఉండగా సోమవారం ఒక్కరోజే 64,741 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 24,667 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న భక్తులు కానుకలను హుండీలో సమర్పించడం వలన రూ.3.82 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
Next Story