భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

by  |
భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
X

దిశ, వెబ్‎డెస్క్: నేడు కార్తీక సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ శైవక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శివాలయాల్లో భక్తులు స్నానమాచరించేందుకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో భక్తులు ఇళ్ల వద్దే స్నానాలు ఆచరించి ఆలయాలకు వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed