- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో శ్రీవారిని నేటి నుంచి భక్తులు దర్శించుకోనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శించుకునేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తున్నది. అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ సమయంలో అనుమానితులు ఉంటే క్వారంటైన్ కు పంపనున్నారు. అదేవిధంగా భక్తులకు ర్యాన్ డమ్ గా కోవిడ్ టెస్టులు చేయనున్నారు. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని టీటీడీ సూచించింది.
Next Story