- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ప్రస్తుత కరోనా కేసుల వివరాలు ఇవీ..
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1509కు చేరుకుంది. శనివారం 55 కొత్త కేసులు నమోదు కాగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 44 మంది, 8 మంది వలస కూలీలు, సంగారెడ్డిలో ఇద్దరు, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 34 గా ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1509కు చేరుకుంది. శనివారం 55 కొత్త కేసులు నమోదు కాగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 44 మంది, 8 మంది వలస కూలీలు, సంగారెడ్డిలో ఇద్దరు, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 34 గా ఉంది.
Next Story






