- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. పారాదీప్(ఒడిశా)కు 180, సాగర్ దీవుల (పశ్చిమ బెంగాల్)కు 320, ఖైపుపారా (బంగ్లాదేశ్)కు 490 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చే 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా పయనించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. శుక్రవారం సాయంత్రం సాగర్దీవులకు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండంతో రానున్న మూడు రోజులు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Next Story