- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం కేంద్రంలోనీ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో శ్రీలత(22) అనే బాలింత మృతి చెందారు. శ్వాసకోస సమస్య ఉండటంతో సోమవారం ఆసుపత్రికి వెళ్లింది. చికిత్స చేసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం మళ్లీ శ్వాసకోస సమస్య రావడంతో ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు లేకపోవడంతో శ్రీలతను చికిత్స కోసం హైదరాబాద్కు తరలించేందుకు 108కు డ్రైవర్ ను అడుగగా..డీజిల్ లేదని నిరాకరించాడు. దీంతో శ్రీలతను కమ్యూనిటీ ఆసుపత్రిలోనే ఉంచారు. అయితే అక్కడ ఆక్సిజన్ అందుబాటులో లేక శ్రీలత చనిపోయింది. ఈ ఘనట మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
Next Story