- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఢిల్లీ :
ఢిల్లీ నూతన కమిషనర్ ఆఫ్ పోలీస్గా శ్రీవాస్తవను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మార్చి1నుంచి ఆయన సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 24న జరిగిన అల్లర్లను కట్టడి చేయడంలో ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్ విఫలమయ్యాడంటూ హైకోర్టు చీవాట్లు పెట్టింది.ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా,ఢిల్లీ తూర్పు,ఈశాన్య ప్రాంతాల్లో జరిగిన మారణకాండలో ఇప్పటి వరకు 39మంది మృతి చెందారు. కేవలం ఈరోజు ఉదయం 5గురు మరణించినట్టు సమాచారం.
Next Story