- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పర్వాలేదనిపించింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పృథ్వీ షా(0) డకౌట్ అయినా.. శిఖర్ ధావన్(57), శ్రేయాస్ అయ్యర్(53) హాఫ్ సెంచరీలు చేసి జట్టు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరు పెవిలియన్ చేరిన తర్వాత అజింక్య రహనే(2), మార్క్యుస్ స్టోయినిస్(18), అలెక్స్ కారీ(14), అక్సర్ పటేల్(7) పరుగులు చేసి ఔట్ అయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 161 పరుగులు మాత్రమే చేసింది.
Next Story