- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పులు తీర్చలేక రైతు మృతి
by Shyam |
<p>దిశ, మునుగోడు: పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మునుగోడుకు చెందిన ఎరుకొండ యాదయ్య (50) నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందాడు. పంటకు తెచ్చిన అప్పులు తీర్చలేనని మనస్థాపం చెంది మంగళవారం ఉదయం పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు […]</p>

X
దిశ, మునుగోడు: పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మునుగోడుకు చెందిన ఎరుకొండ యాదయ్య (50) నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందాడు. పంటకు తెచ్చిన అప్పులు తీర్చలేనని మనస్థాపం చెంది మంగళవారం ఉదయం పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు.
Next Story






